మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962)

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962) సుప్రద్ధ ఇంజనీర్‌గా, “బృందావన్ గార్డెన్స్” రూపకర్తగా మనందరికీ తెలిసినవారు “మోక్షగుండం విశ్వేశ్వరయ్య” ఈయన 1860 కోలార్ జిల్లాలోని మద్దెనహళ్ళి గ్రామంలో జన్మించారు. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా సిద్దమూరు మోక్షగుండం గ్రామం నుండి వలస వెళ్లారు. కేవలం ఇంజనీరింగ్ రంగంలోనే కాక, విద్యారంగంలో, నీటి పారుదల రంగంలో, పారిశ్రమిక, ప్రణాళికా రంగాలలో ఆయన విశేష కృషి చేశారు. గంగా, సింధూ, మహానంది, మూసీ, కావేరి, తుంగభద్రా నదుల నియంత్రణకు ఆయన విశేష కృషి […]

Continue Reading