హరగోవింద్ ఖొరానా
హరగోవింద్ ఖొరానా హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్ర్తజ్ఞుడు జనవరి 9, 1922న అవిభక్త భారతదేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు. (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది) తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. ఐదుగురి సంతానములో చివరివాడు. తొలుత తండ్రి శిక్షణలోను తదుపరి ముల్తాన్లో దయానంద్ ఆర్య విద్యా ఉన్నత పాఠశాలలో చదివాడు. పంజాబ్ విశ్వవిద్యాలయము. లాహోర్ నుండి 1943లో B.Sc మరియు […]
Continue Reading